Tuesday, May 14, 2024

Breaking: ఏపీ స‌ర్కార్ పై హైకోర్టు ఆగ్ర‌హం

ఏపీ స‌ర్కార్ పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను జీఏడీకి కేటాయింపు ప్రయత్నంపై హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులను జీఏడీకి కేటాయింపు ప్రయత్నంపై ఆగ్రహించింది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ ఉద్యోగులు డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తున్నారు. హైకోర్టును సంప్రదించకుండా జీఏడీకి కేటాయించేందుకు ప్రయత్నించడంపై ఏపీ స‌ర్కార్ పై హైకోర్టు మండిపడింది. జీఏడీకి కేటాయింపు ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement