Monday, April 29, 2024

పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన – మంత్రి గంగుల‌

కరీంనగర్ సప్తగిరి కాలనిలో నగరపాలక సంస్థ ..పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్ షెడ్ ను ప్రారంభించారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ . ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరి శంకర్ ,మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ , కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement