Saturday, May 4, 2024

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో జీవీఎల్ భేటీ

మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ నేత‌ ముద్రగడ పద్మనాభంను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కలిశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఈ భేటీ జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు ముద్రగడతో భేటీ అవడం చర్చాంశనీయమైంది. టీడీపీ, వైసీపీ లకు చెక్ పెట్టేందుకు దళిత, బీసీ వర్గాలతో ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో వీరి భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement