Tuesday, May 21, 2024

క‌రోనా వైసిపి మండ‌ల శాఖ‌ అధ్య‌క్షుడు క‌న్నుమూత‌..

తాడికొండ మండల వైసీపీ అధ్యక్షులు తియ్యాగుర బ్రహ్మా రెడ్డి కరోనాతో నేటి ఉద‌యం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా సో్క‌డంతో హాస్ప‌ట‌ల్లో చికిత్స కోసం చేర్చారు.. చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మ‌ర‌ణించారు… ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు ..ఆయన ఆక‌స్మిక మరణం బాధాకరం అని,పార్టీకి తీరని లోటని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడని ప్రార్ధిస్తూ తాడికొండ గ్రామ సర్పంచ్ తోకల సరోజిని నరసింహా రావు, గ్రామ ఉప సర్పంచ్ తియ్యకూర వెంకట రెడ్డి లు సంతాపం తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement