Thursday, May 2, 2024

కోవిడ్ క‌మాండ్ కంట్రోల్ ఛైర్మ‌న్‌గా టిటిడి ఈవో జ‌వ‌హర్ రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో కరోనా వేగంగా పెరుగుతుండడంతో స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.. ఈ సంస్థ‌కు ఛైర్మ‌న్ గా టిటిడి ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డిని నియ‌మించింది.. ఈ మేర‌కు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్త‌ర్వులు విడుద‌ల చేశారు.. వెంట‌నే ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌వ‌ల‌సిందిగా జ‌వ‌హ‌ర్ రెడ్డిని ఆదేశించారు. కాగా, టిటిడి ఈవో బాధ్య‌త‌ల నుంచి జ‌వ‌హ‌ర్ బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఆ ఉత్త‌ర్వుల‌లో పేర్కొన‌క‌పోవ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement