Tuesday, May 21, 2024

ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన

గుంటూరు: దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై గుంటూరు సాయిబాబా రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు “అన్న ఎన్టీఆర్ విగ్రహలపై” జరుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరు సాయిబాబా రోడ్డులోని అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కమిటీ సభ్యులు, తెలుగు యువత, తెలుగు మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement