Saturday, April 27, 2024

బట్టలు ఉతికేందుకు వెళ్లి.. చెరువులో పడి అక్కాచెల్లెలు గల్లంతు

చెరువులో అక్క‌చెల్లెల్లు గ‌ల్లంతైన సంఘ‌ట‌న అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో చోటుచేసుకుంది. బ‌ట్ట‌లు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లిన అక్కా చెల్లెళ్లు ప్రమాదవాశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వీరిలో అక్క పడాల తిరుమల (18) మృతదేహాన్ని వెలికితీయగా చెల్లెలు పడాల యమున (12) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement