Thursday, May 2, 2024

21న గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభం

గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా.తోట చంద్రశేఖర్ అన్నారు. ఈ నెల 21న (ఆదివారం) ఉదయం 11:35 నిమిషాలకు బీఆర్ ఎస్ కార్యాలయ ప్రారంభోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజ‌రుకావాల‌న్నారు. కలిసి కట్టుగా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా తోట చంద్రశేఖర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement