చేపల చెరువు వేలంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కూచిపూడిలోని చేపల చెరువు వేలం కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. వేలం వేసేందుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్ర శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital