Wednesday, May 1, 2024

Breaking | గుంటూరులో యాక్సిడెంట్​.. కారు ఢీకొట్టడంతో ఒకరి మృతి

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవ్వాల (సోమవారం) రాత్రి బుడంపాడు పెట్రోల్ బంకు రోడ్డుమీద నుంచి వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో సెలపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి నవీన్ అక్కడికక్కడే దారుణంగా చనిపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement