Thursday, May 2, 2024

కుటుంబంలో నలుగురికి కరోనా..

గుంటూరు : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో కరోనా కలకలం రేపింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మధ్యకాలంలో పార్లర్‌కి వచ్చి వెళ్లిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తాడేపల్లిలో ఇటీవల కాలంలో 28కి పైగా కరానా కేసులు నమోదయ్యాయి. మరోసారి కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement