Thursday, April 25, 2024

టీమిండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు జిల్లా వాసి

అంతర్జాతీయ క్రికెట్లో గుంటూరు జిల్లా వాసి చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. వచ్చే నెల నుండి జరిగే అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement