Sunday, April 28, 2024

Breaking: ఫుడ్ పాయిజన్..13మంది విద్యార్థులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కూచంపూడి ప్రభుత్వ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 13మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ అధికారులు పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement