Monday, April 29, 2024

AP | కుందూ న‌దిలో చేప‌ల మృతి.. స్థానికుల ఆందోళ‌న‌

ఏపీ లోని నంధ్యాల జిల్లాలో దారుణం జ‌రిగింది. కుందూ న‌దిలో పెద్ద ఎత్తున చేప‌లు చ‌నిపోయాయి. కోవెల కుంట్ల స‌మీపంలో ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శ‌నివారం) చోటు చేసుకుంది. న‌ధికి స‌మీపంలో ఉన్న ఫ్యాక్ట‌రీల‌నుంచి ర‌సాయన వ్య‌ర్థాలు న‌దిలో క‌ల‌వ‌డ‌మే దీనికి కార‌ణంగా భావిస్తున్నారు. వేలాది సంఖ్య‌లో చేప‌లు చ‌నిపోయి ఒడ్డుకు కొట్టుకురావ‌డంతో స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement