Saturday, May 4, 2024

యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని రైతుల‌ పూజ‌లు

కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నడకుదురు పృథ్వీశ్వర స్వామి వారి దేవస్థానంలో న్యాయస్థానం టూ దేవస్థానం యాత్ర జయప్రదం కావాలని చల్లపల్లి రైతులు, తెలుగుదేశం నేతలు..పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు చేసి అమరావతి రాజధానిగా ఉండాలని నేత‌లు పూజలు చేశారు. ఈసంద‌ర్భంగా పాదయాత్రపై పోలీస్ లు నిర్వ‌హిస్తున్న‌ఆంక్షలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement