Friday, April 26, 2024

Breaking: దుర్గమ్మ సన్నిధిలో కుటుంబం ఆత్మహత్య

విజయవాడలో కలకలం రేగింది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం యత్నించారు. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతైయ్యారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసు ఘటనపై నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement