Tuesday, April 30, 2024

ఆటో ప్రమాదంపై సీఎం జగన్ ధిగ్భ్రాంతి… ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

స‌త్య‌సాయి జిల్లాలో జరిగిన ఘోర ప్ర‌మాదంలో పది మంది మృతిచెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు సీఎం జ‌గ‌న్ రూ.10ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ‌వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యాధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement