Tuesday, May 7, 2024

అన్నమయ్య జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్తి వివాదం కారణంగా వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులు నరసింహనాయుడు, వెంకటసుబ్బమ్మ గా గుర్తించారు. ఈ వృద్ధ దంపతుల ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement