Thursday, May 16, 2024

AP | జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం బుధవారం (ఏప్రిల్‌10) నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఈ నెల 7న అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement