Friday, May 3, 2024

గోదావ‌రిలో ఐటిఐ విద్యార్థులు గ‌ల్లంతు..మృత‌దేహాలు ల‌భ్యం..

తూర్పుగోదావరి జిల్లా : ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో స్నానాలు చేస్తూ ఇద్దరు ఐటిఐ విద్యార్థుల గల్లంతయ్యారు. ధవళేశ్వరం వివేకానంద ఐటిఐ లో ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. రాజమహేంద్రవరం కి చెందిన కొల్లాబత్తుల దయాకర్.. సత్యనారాయణగా గుర్తింపు..రెండు మృతదేహాలు లభ్యమ‌య్యాయి.పోలీసులు కేసు న‌మోదు చేసి మృత‌దేహాల‌ను మార్చురీకి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement