Tuesday, May 7, 2024

రోడ్డుప్రమాదంలో నుజ్జునుజ్జయిన లారీ..

ఓ లారీ కొబ్బరిచెట్టును, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి తహాసిల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మామిడి కుదురు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరిచెట్టుని, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి తహాసిల్దార్ కార్యాలయంలోకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. లారీ నుజ్జునుజ్జయ్యింది. విద్యుత్ స్తంభం విరిగి పడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ కి తీవ్ర అంతారాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement