Wednesday, May 1, 2024

జ‌గ‌న్ చేతుల మీదుగా చుక్క‌ల భూమి హ‌క్కు ప‌ట్టాలు పంపిణీ – నెల్లూరు నుంచి LIVE

నెల్లూరు – దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకు పరిష్కారాన్ని చూపి కోట్లాది రూపాయలు విలువైన భూములను రైతులకు హక్కుదారులుగా అందించబోతున్నారు జ‌గ‌న్ . రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటు-ంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వేదికగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ లాంఛనంగా ప్రారంభించారు.. ఈ కార్య‌క్ర‌మాన్నిప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement