Tuesday, May 21, 2024

పొలిటికల్ ఎజెండాతో వస్తున్న పార్టీలను నమ్మొద్దు : సజ్జల

AP ప్రభుత్వ సలహాదారు & పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలొస్తున్నాయని.. కొన్ని పార్టీలు పొలిటికల్ ఎజెండాతో వస్తున్నాయన్నారు. అలాంటి పార్టీలను నమ్మొద్దని సజ్జల ఉద్యోగులకు సూచించారు. కరోనా ఎన్నో ఇబ్బందులను తెచ్చిందన్నారు. ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement