Saturday, April 27, 2024

Eluru: గుర్తు తెలియని వాహనం ఢీకొని.. భవాని భక్తుడు మృతి

ఏలూరు : ఏలూరు జిల్లా, భీమడోలు జాతీయ రహదారి వద్ద కాలినడకన వెళ్తున్న భవానీ భక్తుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో భవాని మాలదారుడు మృతి చెందాడు.


పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement