Thursday, April 25, 2024

AP | తణుకులో కర్నాటక డిప్యూటీ సీఎం.. శివాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరు

కర్నాటక డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ ఇవ్వాల (మంగళవారం) ఆంధ్రప్రదేశ్​కు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకాపాడులో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన శివలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో డీకే పాల్గొన్నారు. అనతరం తణుకు నియోజకవర్గ టీడీపీ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో తేనేటి విందు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement