Thursday, May 2, 2024

AP | 11న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ రణభేరి… హాజరు కానున్న రేవంత్ఏ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంర్భంగా కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న 3 సభల్లో ఆయన పాల్గొంటారు. తొలి సభ మార్చి 11న విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నుండ‌గా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల, ఏఐసీసీ ఇంఛార్జ్‌ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్‌ ఏపీలో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement