Monday, April 29, 2024

పోలవరం ప్రాజెక్ట్ పూర్తిపై.. ఇంజినీర్లకే స్పష్టత లేదు.. మంత్రి హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారని తెలిపారు మంత్రి హరీశ్ రావు.
కాగా ఇప్పటికీ ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదని అన్నారు. మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేట్టు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని హరీశ్ రావు తెలిపారు. మరో ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయితే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారని వెల్లడించారు. పోలవరంపై అక్కడి ఇంజినీర్లకే స్పష్టత లేదన్నారు. కానీ తెలంగాణలో కాళేశ్వరంలో విపక్షాలు అనవసరంగా రగడ సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement