Tuesday, May 7, 2024

AP: యోగి వేమనకు సీఎం జగన్‌ పుష్పాంజలి

గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ యోగి వేమన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement