Thursday, May 2, 2024

CM JAGAN: ఇవాళ విశాఖకు సీఎం పర్యటన…ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో పాల్గొననున్న జగన్..

విశాఖలో ఏపీ సీఎం జగన్ పర్యటించానున్నారు. నేడునిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో అయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.

- Advertisement -

పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది ఏసిఏ. ఇవాళ సాయంత్రం మధురవాడ హిల్ నెంబర్ 3కి హెలిప్యాడ్ కు సీఎం జగన్‌ చేరుకుంటారు. పీఎం పాలెం స్టేడియం లో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు సీఎం జగన్. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ క్రికెట్ వీక్షించడంతో పాటు కొంత సేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇక రాత్రి విశాఖ పట్నం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement