Sunday, May 5, 2024

Breaking: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement