Sunday, May 5, 2024

BREAKING: ఆంధ్రప్రదేశ్ లో నవశకం.. 26 జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలుగా మారాయి. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement