Thursday, May 2, 2024

ముగిసిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌..

తిరుపతి, : తిరుపతి తిరుమల రెండు రోజుల‌ పర్యటన ముగించుకొని ఉపరాష్ట్రపతి శుక్రవారం ఉ.9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రాయం నుండి ప్రత్యేక భారత వాయు సేవ విమానం లో బయలుదేరి సూర‌త్ కు వెళ్లారు.. విమానాశ్రయంలో వెంక‌య్య నాయుడికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,నెల్లూరు ఎం.ఎల్ సి వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎమ్.హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు, తిరుపతి ఆర్.డీ.ఓ.కనక నరసారెడ్డి రెడ్డి,ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ బాబు, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్ తదితరులు సాద‌ర‌ వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement