Tuesday, May 7, 2024

Breaking: కారు బోల్తా.. దంపతుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారు బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులు మృతిచెందారు. చంద్రగిరి మండలం కొత్తిండ్ల దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటకలోని కోలార్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement