Monday, May 6, 2024

ఫ్లైఓవ‌ర్ గోడ‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్ద‌రు విద్యార్థులు మృతి

ఓ రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ బైక్ అతివేగంతో ఫ్లైఓవ‌ర్ గోడ‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులు ఇంజినీరింగ్ విద్యార్థులు మ‌స్తాన్, చైత‌న్య‌గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement