Friday, May 17, 2024

తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపు ఖాయం… నరసింహ యాదవ్

శ్రీకాళహస్తి – జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని అధ్యక్షుడు నరసింహ యాదవ్ తెలిపారు. శనివారం పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన టిడిపి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నీ ఆగడాలకు శృతిమించి పోతున్నాయని రాష్ట్ర అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్రాల ఉష, ప్రసాద్ నాయుడు, కంటా రమేష్, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement