Monday, May 6, 2024

తిరుమలలో భారీ వర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గల తిరుమలలో ఈరోజు భారీ వర్షం కురిసింది. గత నెల రోజులుగా అత్యధిక ఎండలతో తిరుమల భక్తులు ఉక్కిరి బిక్కిరి కాగా.. ఈరోజు కురిసిన వర్షంతో వాతావరణం చల్ల బడింది. ఈ వర్షంతో శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు చల్లనిగాలితో ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement