ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా పరిధిలో గల శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో నలుగురు ఉద్యోగులపై వేటు పడింది. నలుగురు ఉద్యోగులను ఈఓ సాగర్ బాబు సస్పెండ్ చేశారు. రాహుకేతు పూజలకు వచ్చే భక్తుల నుంచి రూ.100లు వసూలు చేసి అడ్డదారిలో పంపుతున్నట్లు గుర్తించి.. ఈవో వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement