Thursday, April 25, 2024

రాజంపేటలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజంపేట మండలం బోయిన్ పల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థి ఇంద్రసేనారెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఇంద్రసేనారెడ్డి పెట్టుబడి పెట్టి మోసపోయానని తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement