Saturday, May 18, 2024

టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

తిరుమల : చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు. ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు, ఇటీవ‌ల తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళంగా అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement