Thursday, April 25, 2024

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ..

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొసాగుతుంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌తో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60,157 మంది భక్తులు దర్శించుకోగా 31,445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement