Saturday, May 18, 2024

AP | చిలుకలూరిపేట సభకు “ప్రజాగళం” పేరు ఖరారు

టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేశారు. ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈనెల 17న చిలకలూరిపేటలో మధ్యాహ్నం ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఒకే వేదికపైకి మోడీ చంద్రబాబు, పవన్ రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement