Tuesday, May 14, 2024

కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు పర్యటన : సజ్జల

కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు పర్యటిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఎలాంటి సిగ్నల్స్ పంపాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. 40ఏళ్ల అబద్దపు రాజకీయాన్ని కంటిన్యూ చేస్తున్నారన్నారు. ఆఖరి స్టేజ్ కు చేరినట్టు కనిపిస్తోందన్నారు. కెమెరాలకు తగినట్టు బాబు హావభావాలు ప్రదర్శించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement