Monday, April 29, 2024

ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకలు.. రామ్‎గోపాల్ వర్మ

డైరెక్టర్ రామ్‎గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలను చంద్రబాబు కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చారన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప.. ప్రజల ప్రాణాలు లెక్కలేదా .? అని ప్రశ్నించారు. ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా చంద్రబాబు ఫీల్ అవుతారన్నారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత చంద్రబాబునే చూస్తున్నా.. అంటూ ఆర్జీవీ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement