Sunday, April 28, 2024

AP : నాలుగో రోజు చంద్రబాబు ప్రజాగళం… నెల్లూరు, తిరుపతి, కడపలో ప్రచారం…

ఇవాళ నాలుగోరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర‌జాగ‌ళం చేప‌ట్ట‌నున్నారు. నెల్లూరు, తిరుపతి, కడపలో పర్యటించనున్నారు.
మధ్యాహ్నం 2 సూళ్లూరుపేట ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు సభలకు హాజరవుతారు.

నేడు నాయుడుపేటకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో కడప జిల్లాకు బయలుదేరుతారు. అక్కడ ఉదయం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. తిరుపతి, కడప జిల్లాల్లో… అనంతరం మధ్యాహ్నం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంటారు. బేరి వీధి సర్కిల్ వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. వరసగా మూడు సభల్లో ఆయన పాల్గొననుండటంతో జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement