Friday, April 26, 2024

పింగళి వెంకయ్యకు చంద్రబాబు నివాళి..

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘంటిచారు.

ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో పింగళి వెంకయ్య చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా జాతీయ పతాకాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషిని గాంధీజీకి అయనకున్న సాన్నిహిత్యాన్ని చంద్రబాబు మననం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement