Sunday, May 19, 2024

Breaking: చంద్రబాబు, పవన్ ఓ దొంగల ముఠా : సీఎం జగన్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ దొంగల ముఠా అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ దొంగల ముఠా హైదరాబాద్ లో ఉంటూ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని అన్నారు. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రధాన మంత్రి నాకు క్లాస్ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి, నేను మాత్రమే ఈ రూమ్ లో ఉన్నాము.. వీళ్లు ఆ సోఫా కింద ఉండి విన్నారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement