Monday, April 29, 2024

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదే.. జగన్

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ… వెయ్యి కోట్లతో పార్క్ వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కంటే వైసీపీ పాలనలోనే పారిశ్రామిక డెవలప్ మెంట్ ఎక్కువగా జరుగుతోందన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు. చంద్రబాబు దావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడుల కన్నా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement