Friday, March 29, 2024

Breaking : వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి… బంధువుల ఆందోళన

జనగామ : వైద్యుల నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణం బలైంది. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో గాదెపాక రాములు (58) అనే పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ స‌భ్యులు ధర్నా చేప‌ట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement