Sunday, April 28, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ లను నియమించారు. ఈరోజు నుంచి ప్రతి ఇన్ చార్జి నియోజకవర్గంలో ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇకపై త్రిమెన్ కమిటీ పర్యవేక్షణ ఉండాలన్నారు. విశాఖకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement