Monday, April 29, 2024

Viveka Murder Case: మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. దాదాపు నెలరోజుల తర్వాత సీబీఐ విచారణ జరుగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరోవు వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ హత్య కేసులో వారి ప్రమేయానికి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement